విరాళం....

           వడ్డి బ్రహ్మేశ్వర రావు గారు తమ కుటుంబ సభ్యుల తరపున స్వచ్చ చల్లపల్లి ఉద్యమం కోసం తమ వంతు సాయంగా “ మనకోసం మనం” ట్రస్టుకు 5000/- విరాళాన్ని అందించారు. వీరు గతంలో కూడా 10,000/- రూపాయలను అందించారు. వీరికి స్వచ్చోద్యమ చల్లపల్లి ధన్యవాదాలు.

 
దాసరి రామకృష్ణ ప్రసాదు
చల్లపల్లి
24.02.2020.