స్వచ్చచల్లపల్లి కి మంత్రి ‘‘దేవినేని ఉమా మహేశ్వరరావు’’ గారి ప్రశంస:-

UMA-MAHESWARA-RAO-DEVINENI

 

              నిన్న ఉదయం గొల్లపూడి లో ఇటీవల మరణించిన ప్రముఖ ఇంజినీర్ వేములపల్లి బాబూ రాజేంద్ర ప్రసాద్ గారి సంస్మరణ కార్యక్రమానికి మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు గారు  రావడం జరిగింది. అక్కడ ఉన్న వారందరికి స్వచ్చ చల్లపల్లి ఉద్యమం గురించి ఆయన వివరిస్తూ  అందరినీ ఒక్కసారి చల్లపల్లి వెళ్ళి చూసి రమ్మని చెప్పారు. స్వచ్చ కార్యకర్తల సేవలను ప్రశంసించారు.

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *