గుత్తికొండ రామారావు గారి విరాళం (04.03.2020)....           04-Mar-2020

  చినకళ్లేపల్లి వాస్తవ్యులు 'గుత్తికొండ రామారావు' గారు ఒక ధాన్యపు బస్తా విలువైన 1370/- రూపాయలను స్వచ్చ కార్యక్రమం కోసం 'మనకోసం మనం' ట్రస్టుకు విరాళం ఇచ్చారు.  

 
గత సంవత్సరం కూడా వారు ఇలానే 1300/- రూపాయలు విరళంగా ఇచ్చారు. 
 
వీరికి స్వచ్చ కార్యకర్తలందరి తరపున ధన్యవాదములు.
 
డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
04.03.2020