అమెరికాలో యూరాలజిస్ట్ గా పనిచేస్తున్న డా. జగన్ మోహన్ రావు గారు కూచిపూడి లోని సంజీవని హాస్పిటల్ లో పనిచేస్తున్న మరొక ఇద్దరి డాక్టర్లతో కలిసి వచ్చి 'స్వచ్చ చల్లపల్లి' ని సందర్శించారు. కార్యకర్తల శ్రమను అభినందించారు.
దాసరి రామకృష్ణ ప్రసాదు
09.01.2020.