1995 లో దాసరి రామ మోహన రావు గారు, స్వర్ణలత గారు వరంగల్ లో ఒక పార్కులో అందంగా ఉన్న ‘ఏడాకులపాల’మొక్కలను చూసి ముచ్చట పడి రెండు మొక్కలను తెచ్చిగంగులవారి పాలెం రోడ్డు లోని పద్మావతి ఆసుపత్రి ముందు నాటడం జరిగింది. అవి పెరిగి అందంగా తయారై చూపరులను ఆకట్టుకొన్నాయి.