టాయిలెట్ కి ఏక్ ప్రేమ్ కహానీ....
స్వచ్ఛ భారత్ కి అత్యున్నత రూపం,
- టాయిలెట్ తో సెల్ఫీ
ఎవరైనా సినిమా యాక్టర్లు, రాజకీయ నాయకుల వంటి సెలబ్రిటీలతో సెల్ఫీలు దిగటానికి ఉత్సాహపడుతుంటారు. కానీ ఈరోజు డా. పద్మావతి గారు చల్లపల్లి నాగాయలంక రోడ్డులో కట్టిన పబ్లిక్
బ్రహ్మం గారి గుడి వద్ద ‘మనకోసం మనం’ ట్రస్ట్ ఆధ్వర్యంలో కట్టబడిన ఈ అధునాతన టాయిలెట్ నిర్మాణానికి సహకరించిన స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తలు, పాగోలు – చల్లపల్లి పంచాయతీలు, అధికారులు, ప్రజా ప్రతినిధులు అందరికీ ధన్యవాదములు. ఖర్చుకి వెనకాడకుండా ఈ టాయిలెట్ నిర్మించటానికి ఎంతో శ్రమపడిన డా. పద్మావతి గారు, దీని నిర్మాణ పర్యవేక్షణ చేసిన దాసరి వెంకట రమణ (చిన్నాజీ) గారు, భవన నిర్మాణ కార్మికులు ఎంతో అభినందనీయులు.
స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం మూడవ వార్షికోత్సవం సందర్భంగా 12-11-2017న అవనిగడ్డ MLA, శాసనసభ ఉప సభాపతి శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారిచే ఈ పబ్లిక్ టాయిలెట్ కాంప్లెక్స్ ప్రారంభించబడినది.
చల్లపల్లి ఇప్పుడు దర్శనీయ ప్రదేశం. పబ్లిక్ టాయిలెట్ల తో సహా......
-డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త
21-11-2017
- ప్రాతూరి శాస్త్రి
05.10.2020.