ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం! స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం –1941* వ నాటి శ్రమదాన విశేషాలు. ఈ నాటి బ్రహ్మ ముహూర్తంలో కూడ అలుపెరుగని 28 మంది శ్రమదాతలు నిన్ననే ఎంపి...
Read Moreచినకళ్లేపల్లి వాస్తవ్యులు 'గుత్తికొండ రామారావు' గారు ఒక ధాన్యపు బస్తా విలువైన 1370/- రూపాయలను స్వచ్చ కార్యక్రమం కోసం 'మనకోసం మనం' ట్రస్టుకు విరాళం ఇచ్చారు. గత సంవత్సరం కూడా వారు ఇలానే 1300/- రూపాయలు విరళంగా ఇచ్చారు. వీరికి స్వచ్చ కార్యకర్తలందరి తరపున ధన్యవాదములు. డా. దాసరి రామకృష్ణ ప్రసాదు 04.03.2020...
Read Moreఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం! స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం –1940* వ నాటి పోరాటాలు. స్వచ...
Read Moreస్వచ్చ చల్లపల్లి కార్యకర్త దేసు మాధురి గారి తాత గారు కొనకళ్ళ మల్లిఖార్జునరావు గారు (91 సంవత్సరాలు) ఇటీవలె మరణించిన తన భార్య శ్రీమతి 'కొనకళ్ళ కమలాదేవి'(84 సంవత్సరాలు) గారి జ్ఞాపకార్ధం 3,000 రూపాయలను స్వచ్చ చల్లపల్లి కార్యక్రమం కోసం 'మనకోసం మనం' ట్రస్టుకు విరాళం అందించారు. కార్యకర్తలందరి తరపున వీరికి ధన్యవాదములు. దాసరి రామకృష్ణ ప్రసాదు చల్లపల్లి - 03.03.2020....
Read Moreఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం! స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం –1939* వ నాటి అకుంఠిత దీక్షలు. నిన్నటి స్వచ్చ సైన్య సమష్టి నిర్ణయానుసారం ఈ వేకువ 3.58 నుండి అవసరార్ధంగా 6.20 (నిర్ణీత పని నిల...
Read More*నిజంగా స్వచ్చంగా ఉన్న యార్లగడ్డ* నిన్న ఉదయం పాద యాత్రానంతరం ‘స్వచ్చ చల్లపల్లి’ కార్యకర్తలు యార్లగడ్డ వీధులలో సంచరించారు. ఒకప్పుడు చల్లపల్లి గంగులవారిపాలెం రోడ్డు వలె బహిరంగ మల విసర్జనతో దుర్గంధ భూ...
Read Moreస్వచ్చ చల్లపల్లి కోసం మనకోసం మనం ట్రస్టు కు దాసరి వెంకట రమణ గారి లక్ష రూపాయల విరాళం రామానగరం కు చెందిన దాసరి వేంకట రమణ గారు తమ కుమారుడు “అను దీప్” వివాహం మార్చ్ 5 వ తేదీన జరగబోవు సందర్భంగా స్వచ్చ చల్లపల్లి కార్యక్రమాల కోసం ‘మనకోసం మనం’ ట్రస్టుకు లక్ష రూపాయల చెక్కును విరాళంగా ఇచ్చారు....
Read Moreఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం! స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం –1938* వ నాటి అంకితభావం. ...
Read Moreఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం! స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం –1937* వ నాటి స్వచ్చతా నడక విశేషాలు....
Read More